మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు - ఆధ్యాత్మిక విశేషాలు - చెట్టు లోని ఔషధ గుణాలు
మారేడు లేదా బిల్వము (Bael). ఈ కుటుంబము లోనికి చెందినది . ఈ బిల్వపత్రి బిల్వ వృక్షానికి చెందినది. వినాయక చవితి పండుగ రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు రెండవది.
మారేడు చెట్టు ఆయుర్వేదంలో
(బిల్వము )మారేడు పత్రి ఆయుర్వేదంలో కూడా ఉపయోగపడుతుంది . మారేడు అతిసార వ్యాధికి, మొలలకు, చక్కెర వ్యాధి రోగాల నివారణకు కూడా ఉపయోగపడుతుంది.
మారేడు చెట్టు పెరిగే ప్రదేశాలు
మారేడు చెట్టు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి ఉంటాయి. (బిల్వము )మారేడు చెట్టు కాయలు గట్టిగా కూడా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. (బిల్వము )మారేడు గుజ్జు కూడా సువాసనగా కూడా ఉంటుంది.
(బిల్వము )మారేడు చెట్టు పుట్టు పూర్వోత్తరాలు
భారతదేశంతో పాటుగా ఆసియా దేశాలలో చాలా వరకూ మారేడు (బిల్వము ) చెట్టు పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం మారేడు. దస్త్రం:Maaredu.JPG మారేడు కాయలు
(బిల్వము )మారేడు చెట్టు ఔషధ గుణాలు
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
- అతిసార వ్యాధికి మారేడు పండ్ల రసం చాలా మంచి మందు.
- మొలలకు ఇది మంచి ఔషధము కూడా .
- మారేడు ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది
- సువాసన గుణం
- మారేడు పత్రి సుగంధభరితంగా కూడా ఉంటుంది.
ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు
(బిల్వము )మారేడు చెట్టు ఇందులో గల పదార్థాలు
ఖనిజాలు, విటమినులు, ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిను ముఖ్యముగా కూడా ఉంటాయి . మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
(బిల్వము )మారేడు చెట్టు లో అన్ని భాగాలు ఔషధ గుణాలు
(బిల్వము )మారేడు చెట్టు పండు
మారేడు చెట్టు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.
మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది. ఉపయోగాలు
- మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా కూడా ఉపయోగపడతాయి.
- అతిసార వ్యాధికి మారేడు పండ్ల రసం చాలా మంచి మందు.
- ఆయుర్వేదములో వాడు దశ మూలము లలో దీని వేరు ఒకటి.
- మొలలకు ఇది మంచి ఔషధము.
- మారేడు ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
- బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము కూడా తగ్గుతుంది .
- కడుపు లోను, పేగుల లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
- మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు, ఫలాలకు కూడా ఉన్నది.
- మారేడు బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది .
- బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా కూడా మానుతాయి.
- క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది .
- మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
- మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
- సగం పండిన పండు జీర్ణ శక్తిని బాగా పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
- (బిల్వము )మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేవులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.
- మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి కూడా ఉపయోగపడుతుంది.
- జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన (బిల్వము )మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది.
- విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.
- (బిల్వము )మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి.
- మారేడు(బిల్వము ) ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.
- తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.
- మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే.
- ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కూడా కలుగుతుంది.
- యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.
(బిల్వము )మారేడుఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు
1.(బిల్వము )మారేడు చెట్టు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
2.సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
3.విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.
హిందూమతంలో మారేడు (బిల్వము )మారేడు చెట్టు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు. హిందువులకు (బిల్వము )మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దీని గురించి వేదకాలంనాటి నుంచీ తెలుసు. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కూడా కన్పిస్తుంది. శివునికి ఇదంటే బహుప్రీతి. (బిల్వము )మారేడు అకులు మూడు కలిపి శివుని మూడు కళ్ళలా ఉంటాయి. శివుడు ఈ (బిల్వము )మారేడు చెట్టు క్రింద నివాసం ఉంటాడని చాలా ప్రతీతి.
(బిల్వము )మారేడు చెట్టు బిల్వ పత్ర మహిమ
మారేడు లేదా బిల్వము (Bael) హిందూ దేవతలలో ఒకడైన శివపూజలో ముఖ్యం." ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. * శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. (బిల్వము )మారేడు వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు కూడా భావించెదరు. శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉంది.
ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము (మారేడు) దాల్చి ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు (మారేడు) బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.
లక్ష్మీదేవి తపస్సు వలన (మారేడు) బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. * బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా కూడా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.
బిల్వము(మారేడు) దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని కూడా పూజిస్తారు.
బిల్వము మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.
మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము కూడా చేస్తుంది.
ఇతర భాషలలో పేర్లు తెలుగు వారి కి సుపరిచిత నామం మారేడు.
సంస్కృతంలో "బిల్వ్"
హిందీలో "బేల్"
In Banjara (lambaadi lo)language it is called as "billa" (prabhaas movie name)
ఉర్దూలో దీనిని "బేల్" లేదా "సీర్ ఫల్" అని కూడా పిలుస్తారు.
దక్కనీ ఉర్దూలో దీనిని "కబీట్" అని కూడా అంటారు.
మరాఠీ భాషలో "బేల్" లేదా "కవీట్" అనీ కూడా అంటారు.
మరింత సమాచారం కోసం :-
మరింత సమాచారం కోసం :-
.....
Post a Comment