అష్టదిక్పాలకులు వారి యొక్క సతీమణులు

అష్టదిక్పాలకులు వారి యొక్క సతీమణులు

అష్ట అంటే ఎనిమిది. మనకి ఉన్న ఎనిమిది దిక్కులు అంటే తూర్పు, పడమర మరియు ఉత్తరం దక్షిణం. తూర్పు-ఉత్తరంల కలిసే మూల ఉండే దిక్కు ఈశాన్యం మరియు  తూర్పు-దక్షిణం కలిసే మూల ఉండేది ఆగ్నేయం. పడమర-దక్షిణం కలిసే మూల ఉండే దాన్ని నైరుతి మరియు పడమర-ఉత్తరం కలిసే మూల ఉండే దిక్కు పేరు వాయువ్యం  అని అంటారు.

దిక్కులకు అధిపతలు  వారి సతీమణులు

తూర్పుకి అధిపతి:ఇంద్రుడు –శచీదేవి,

పడమరకి అధిపతి:వరుణుడు —కాళికాదేవి,

ఉత్తరానికి అధిపతి:కుబేరుడు——చిత్రరేఖాదేవి,

దక్షిణానికి అధిపతి:యముడు——శ్యామలాదేవి,

ఈశాన్యానికి అధిపతి:ఈశ్వాన్యుడు—-పార్వతీదేవి

ఆగ్నేయానికి అధిపతి:అగ్ని——స్వాహాదేవి: ,

వాయువ్యానికి అధిపతి:వాయువు—-అంజనాదేవి,

నైరుతికి అధిపతి:నిరృతి—-దీర్ఘాదేవి,

శాస్త్ర గ్రంధాలలో ఈ అష్టదిక్పలకులకు వేరే వేరుగా మంత్రాలు, స్తోత్రాలు  కూడా ఉన్నాయి.

Read More  శివుని యొక్క పవిత్రమైన చిహ్నాలు
Sharing Is Caring:

Leave a Comment